- టెస్ట్ క్రికెట్లో 200 క్యాచ్లు పట్టి ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా అవతరించిన భారతీయుడు--రాహుల్ ద్రవిడ్.
- ఇటీవల మరణించిన కేరళ మాజీ ముఖ్యమంత్రి--కె.కరుణాకరన్.
- ఇస్రో ప్రయోగించిన ఏ రాకెట్ ప్రయోగం విఫలమైంది--GSLV-F6.
- ఇటీవల పర్యాటక కేంద్రంగా ప్రకటించబడ్డ చిత్తూరు జిల్లాకు చెందిన ప్రాంతం--పీలేరు.
- 2011 ప్రపంచ కప్ క్రికెట్ అధికారిక గీతంగా దేన్ని ఎంపికచేశారు--దే గుమాకే.
- భారతీయ రైల్వేలో 17వ రైల్వే జోన్గా దేన్ని ప్రకటించారు--కోల్కత మెట్రో రైల్వే.
- ఇటీవల మరో 6 నెలలు గడుపు పెంచిన నానావతి కమీషన్ దేనికి సంబంధించినది--2002 గుజరాత్ అల్లర్లపై విచారణ కమీషన్.
- ఇటీవల కృష్ణానదీ జలాలపై నివేదిక వెలువరించిన ట్రిబ్యునల్--బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్.
- ఇటీవల మరణించిన ప్రముఖ పౌరహక్కుల నేత--కన్నాబిరాన్.
- తమ దేశం అణుసామర్థ్యం కలిగిన దేశమని ఏ దేశ అధ్యక్షుడు ప్రకటించాడు--ఇరాక్ అధ్యక్షుడు మహ్మద్ అహ్మదీ నెజాద్.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి