- సూర్యుడిని తన పేరిట రిజిష్టర్ చేయించుకున్న స్పెయిన్ మహిళ--ఏంజెలిన్ ద్యురాన్.
- చైనాలో గంటకు 486 కిమీ వేగంతో ప్రయాణించి రికార్డు సృష్టించిన రైలు--సీహెచ్ఆర్ 380ఏ.
- నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డు పొందిన ప్రముఖుడు--రామోజీరావు.
- భారత పర్యటన జరిపిన ప్రాన్సు అధ్యక్షుడు--నికొలస్ సర్కోజీ.
- ప్రపంచ యూత్ చెస్ ఒలింపియాడ్లో స్వర్ణం సాధించిన దేశం--ఆర్మేనియా (భారత్కు రజతం).
- ప్రాణహిత నది పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి--డిసెంబరు 6, 2010.
- 2010 డేవిస్ కప్ టైటిల్ సాధించిన దేశం--సెర్బియా.
- జాతీయ విపత్తు నివారణ సంస్థ ఉపాధ్యక్షుడిగా నియమించబడిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు--మర్రి శశిధర్ రెడ్డి (సనత్ నగర్ ఎమ్మెల్యే).
- హోమీభాబా జీవిత సాఫల్య పురస్కారం పొందిన అణుశక్తి కమీషన్ మాజీ చైర్మెన్--అనిల్ కకోద్కర్.
- వికీలీక్స్ వ్యవసాపకుడు జులియన్ అసాంజేను ఏ నగరంలో అరెస్టుచేశారు--లండన్.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి