- మైక్రో ఫైనాన్స్ సంస్థ కార్యకలాపాలపై పరిశీలనకు ఏర్పాటు చేసిన ఉపసంఘానికి అధ్యక్షుడు--వై.హెచ్.మాలెగం.
- ముంబాయిలో ముఖేశ్ అంబానీ నిర్మించిన కొత్త సౌధం పేరు--ఆంటీలియా.
- బ్రిటన్ కోర్టుచే జీవిత ఖైదీగా శిక్ష పొందిన సౌదీ యువరాజు--అబ్దుల్లా జిజ్ బిన్ అసీర్ అల్సౌద్.
- ఇటీవల మరణించిన పాకిస్తాన్ మాజీ అద్యక్షుడు--ఫరూఖ్ అహ్మద్ ఖాన్ లెఘారీ.
- ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ధ్యానకేంద్రం ఎచ్చట ప్రారంభించబడినది--ఒంగోలు సమీపంలో పెళ్ళూరు వద్ద.
- వర్థమాన దేశాలకు చెందిన పరిశోధన సంస్థల (త్వాన్) 21వ సమావేశం ఎక్కడ జరిగింది--హైదరాబాదులో.
- ఇటీవల ఇండియన్ సైన్స్ పురస్కారంకు ఎంపికైనది--సి.ఆర్.రావు.
- ఇటీవల కేంద్ర ప్రభుత్వంచే జాతీయ వారసత్వ సంపదగా గుర్తించబడిన జంతువు--ఏనుగు.
- బ్రిటన్ లార్డ్స్ సభ నుంచి సస్పెన్షన్కు గురైన ప్రముఖ ప్రవాస భారతీయుడు--స్వరాజ్పాల్.
- ఇండోనేషియాలో నిప్పులు వెదజల్లుతున్న అగ్నిపర్వతం--మెరాపీ అగ్నిపర్వతం.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి