- ఇండోనేషియా రాజధాని నగరం-- జకర్తా.
- స్వతంత్ర్య ఇండోనేషియా తొలి అద్యక్షుడు--సుకర్నో.
- సుకర్నో నుంచి పాలన పగ్గాలను చేజిక్కించుకొని రెండో అద్యక్షుడుడిగా 32 సం.ల పాటు దేశాన్ని ఏలినది--సుహార్తో.
- ఇండోనేషియాలో హిందువులు అధికంగా ఉండే ద్వీపం--బాలి.
- ఇండోనేషియా అద్యక్షభవనానికి పేరు--మెర్డెకా ప్యాలేస్.
- ఆధునిక ఇండోనేషియా పితామహుడు--సుకర్నో.
- ఇండోనేషియా పాతపేరు--డచ్ ఈస్ట్ ఇండీస్.
- ఇండోనేషియా రాజధాని జకర్తాకు పూర్వపు పేరు--బటావియా.
- ఇండోనేషియాలో ఏ ద్వీపానికి వేయిదేవాలయాల ద్వీపం అందురు--బాలి.
- జావా, సుమత్రాల మధ్య కల అగ్నిపర్వతం--కాకటోవ.
- ఇండోనేషియా తొలి మహిళా అద్యక్షురాలు--మేగవతి సుకర్నోపుత్రి.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి