- ఐసిసి అధ్యక్షుడిగా పదవి పొందిన భారతీయుడు--శరద్ పవార్.
- ఇటీవల గ్రీన్ ఛానెల్ కౌంటర్ పేరుతో కొత్తగా ప్రయోజన సర్వీసును ప్రారంభించిన బ్యాంకు--స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
- పెట్రోల్ ట్యాంకర్ పేలి 220 మంది మృతిచెందిన సంఘటన ఏ దేశంలో జరిగింది--కాంగో.
- జర్మనీ అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు--హార్ట్ కోహిలర్.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార ప్రధాన కమీషనర్గా ఎవరు నియమించబడ్డారు--జన్నత్ హుస్సేన్.
- కిర్గిస్తాన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన మహిళ--రోజా ఒటుంబయోవా.
- ఉత్తరప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లా--సాహూజీ మహరాజ్ జిల్లా.
- ఇటీవల దక్షిణ భారతదేశంలో ఏ రెండు నగరాల మధ్య పెట్రోలియం పైప్లైన్ ప్రారంభించబడింది--బెంగుళూరు- చెన్నై.
- యు.ఎస్.ఓపెన్ టేబుల్ టెన్నిస్ టైటిల్ సాధించిన భారతీయుడు--ఆచంట శరద్ కమల్.
- సెరెనా విలియమ్స్ 13 గ్రాండ్స్లాం టైటిళ్ళను సాధించి ఎవరి రికార్డును అధికమించింది--బిల్లీ జాన్ కింగ్.
|
|
|
|
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.