2 జూన్, 2010
మే 2010-4 (May -4)
భారత తీరప్రాంత రక్షణ కోసం
విశాఖ
హిందుస్థాన్ షిప్యార్డ్ నిర్మించిన నౌక--రాణి దుర్గావతి.
ఇటీవల ఎయిరిండియా విమానం కూలి 158 మంది మరణించిన దుర్ఘటన ఎక్కడ జరిగింది--
మంగళూరు
.
ICICI బ్యాంకులో విలీనమైన బ్యాంకు--బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్.
100మందికి పైగా మరణించిన జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద సంఘటన ఎక్కడ జరిగింది--జార్గ్రాం (
పశ్చిమబెంగాల్
లోని మిడ్నాపూర్ జిల్లా).
చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ
అధ్యక్షునిగా ఎన్నవసారి ఎన్నికయ్యారు--8వ సారి.
ఇటీవల
శ్రీకాళహస్తి
లో కూలిపోయిన రాజగోపురాన్ని ఎవరు నిర్మించారు--శ్రీకృష్ణదేవరాయలు.
ట్రినిడాడ్-టొబాగో ప్రధానమంత్రిగా ఎన్నికైన ప్రవాస భారతీయురాలు--కమలా ప్రసాద్ విశ్వేశ్వర్.
యునెస్కో నిర్వహించిన కళలపై ప్రపంచ సదస్సు ఎక్కడ జరిగింది--సియోల్ (దక్షిణ కొరియా).
మా జట్టు నెగ్గితే నగ్నంగా పరుగెడతా అని సంచలన వ్యాఖ్యలు చేసిన అర్జెంటీనా ఫుట్బాల్ జట్టు కోచ్--డీగో మారడోనా.
డైనోసార్ యుగానికి ముందున్న భారీ జీవి తాలూకు శిలాజాన్ని ఏ దేశంలో కనుగొన్నారు--
బ్రెజిల్
.
ఇవి కూడా చూడండి ...
మే 2010-1
,
2
,
3
,
సంబంధిత విభాగాలు:
2010
,
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.