2 జూన్, 2010

మే 2010-4 (May -4)

  • భారత తీరప్రాంత రక్షణ కోసం విశాఖ హిందుస్థాన్ షిప్‌యార్డ్ నిర్మించిన నౌక--రాణి దుర్గావతి.
  • ఇటీవల ఎయిరిండియా విమానం కూలి 158 మంది మరణించిన దుర్ఘటన ఎక్కడ జరిగింది--మంగళూరు.
  • ICICI బ్యాంకులో విలీనమైన బ్యాంకు--బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్.
  • 100మందికి పైగా మరణించిన జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద సంఘటన ఎక్కడ జరిగింది--జార్‌గ్రాం (పశ్చిమబెంగాల్ లోని మిడ్నాపూర్ జిల్లా).
  • చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఎన్నవసారి ఎన్నికయ్యారు--8వ సారి.
  • ఇటీవల శ్రీకాళహస్తిలో కూలిపోయిన రాజగోపురాన్ని ఎవరు నిర్మించారు--శ్రీకృష్ణదేవరాయలు.
  • ట్రినిడాడ్-టొబాగో ప్రధానమంత్రిగా ఎన్నికైన ప్రవాస భారతీయురాలు--కమలా ప్రసాద్ విశ్వేశ్వర్.
  • యునెస్కో నిర్వహించిన కళలపై ప్రపంచ సదస్సు ఎక్కడ జరిగింది--సియోల్ (దక్షిణ కొరియా).
  • మా జట్టు నెగ్గితే నగ్నంగా పరుగెడతా అని సంచలన వ్యాఖ్యలు చేసిన అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు కోచ్--డీగో మారడోనా.
  • డైనోసార్ యుగానికి ముందున్న భారీ జీవి తాలూకు శిలాజాన్ని ఏ దేశంలో కనుగొన్నారు--బ్రెజిల్.

ఇవి కూడా చూడండి ... మే 2010-1, 2, 3,

సంబంధిత విభాగాలు: 2010,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.