- ఇటీవల మరణించిన భారత ఉప రాష్ట్రపతి--బైరాన్సింగ్ షెకావత్.
- కోస్టారికా తొలి మహిళా అధ్యక్షురాలిగా నియమించబడిన మహిళ--లారా చిన్ చిలా.
- ప్రపంచ చదరంగ చాంపియన్ టైటిల్ను సాధించిన భారతీయుడు--విశ్వనాథన్ ఆనంద్.
- జి-15 దేశాల అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు--మహేంద్ర రాజపక్సే (శ్రీలంక అధ్యక్షుడు).
- సుప్రీంకోర్టు 38వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనది--హెస్.ఎస్.కపాడియా.
- 2008, 2009 సంవత్సరాలకు సంబంధించి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు ఇటీవల ఎవరికి ప్రకటించారు--మోహన్ సింగ్ (ఎస్.పి), మురళీమనోహర్ జోషి (బి.జె.పి).
- మహిళల టి-20 ప్రపంచ కప్ టైటిల్ను సాధించిన దేశం--ఆస్ట్రేలియా.
- అజ్లాన్షా హాకీ టోర్నమెంటు విజేత--భారత్-దక్షిణ కొరియా (సంయుక్తంగా).
- ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించుట విషయంలో చర్చలు జరుగుచున్నాయి--పోలవరం ప్రాజెక్టు.
- ఇటీవల బార్క్ డైరెక్టర్గా నియమించబడినది--డా.రతన్ కుమార్ సిన్హా.
|
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.