17 ఆగస్టు, 2010

ఆగస్టు 2010-2 (August 2010-2)

  • నదీజలాలను ఉమ్మడి జాబితాలో చేర్చాలని పిలుపిచ్చిన ప్రముఖ జలవనరుల నిపుణుడు--చెరుకూరు వీరయ్య.
  • యునిసెఫ్ భారతీయ రాయబారిగా నియమితురాలవనున్న నటి--ప్రియాంక చోప్రా.
  • ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్‌లో టాప్-50లో చోటు సంపాదించిన తొలి భారతీయుడు--ఆచంట శరత్.
  • 50వ ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీలు ఎక్కడ నిర్వహించబడ్డాయి--మ్యూనిచ్.
  • 50వ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలు ఎక్కడ జరిగాయి--పాటియాలా.
  • శ్రీకృష్ణదేవరాయల పంచశతాబ్ది ముగింపు ఉత్సవాలు ఎక్కడ జరిగాయి--పెనుకొండ.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖ ఇటీవల సృష్టించిన రికార్డు--ఒకే రోజులో 24లక్షల మొక్కలను నాటడం.
  • ప్రపంచంలో అతిపెద్ద గడియారాన్ని ఎక్కడ ప్రారంభించారు--మక్కా.
  • మన్‌మోహన్ సింగ్ ఇటీవల సాధించిన ఘనత--దేశాన్ని అత్యధిక కాలం పాలించిన మూడవ ప్రధానిగా అవతరించాడు.
  • 4 ఇన్నింగ్సుల వన్డేలకు అనుమతి ఇచ్చిన క్రికెట్ జట్టు--క్రికెట్ ఆస్ట్రేలియా.
ఇవి కూడా చూడండి ... ఆగస్టు 2010-1,
విభాగాలు: 2010,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.