- నదీజలాలను ఉమ్మడి జాబితాలో చేర్చాలని పిలుపిచ్చిన ప్రముఖ జలవనరుల నిపుణుడు--చెరుకూరు వీరయ్య.
- యునిసెఫ్ భారతీయ రాయబారిగా నియమితురాలవనున్న నటి--ప్రియాంక చోప్రా.
- ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్లో టాప్-50లో చోటు సంపాదించిన తొలి భారతీయుడు--ఆచంట శరత్.
- 50వ ప్రపంచ షూటింగ్ చాంపియన్షిప్ పోటీలు ఎక్కడ నిర్వహించబడ్డాయి--మ్యూనిచ్.
- 50వ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలు ఎక్కడ జరిగాయి--పాటియాలా.
- శ్రీకృష్ణదేవరాయల పంచశతాబ్ది ముగింపు ఉత్సవాలు ఎక్కడ జరిగాయి--పెనుకొండ.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖ ఇటీవల సృష్టించిన రికార్డు--ఒకే రోజులో 24లక్షల మొక్కలను నాటడం.
- ప్రపంచంలో అతిపెద్ద గడియారాన్ని ఎక్కడ ప్రారంభించారు--మక్కా.
- మన్మోహన్ సింగ్ ఇటీవల సాధించిన ఘనత--దేశాన్ని అత్యధిక కాలం పాలించిన మూడవ ప్రధానిగా అవతరించాడు.
- 4 ఇన్నింగ్సుల వన్డేలకు అనుమతి ఇచ్చిన క్రికెట్ జట్టు--క్రికెట్ ఆస్ట్రేలియా.
|
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.