- నాగోబా జాతర జరుగు గ్రామం-- కేస్లాపూర్.
- నాగోబా దేవాలయం ఉన్న కేస్లాపూర్ ఏ జిల్లాలో ఉంది-- ఆదిలాబాదు జిల్లా.
- నాగోబా జాతర ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది-- మెస్రం తెగ గిరిజనుల.
- నాగోబా జాతర ఎప్పుడు నిర్వహిస్తారు-- పుష్యబహుళ అమావాస్యనాడు.
- కేస్లాపూర్లో గోండులు పూజించే సర్పదేవత-- శ్రీషేక్.
- నాగోబా జాతర సమయంలో గిరిజన దర్బారును ప్రారంభించినది-- హైమన్ డార్ఫ్.
- కేస్లాపూర్ జాతరలో గిరిజన దర్బారు ఎప్పుడు ప్రారంభమైంది-- 1942.
- నాగోబా జాతర ప్రత్యేకత-- ఆదిలాబాదు జిల్లాలో అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణలో రెండో పెద్దది.
- నాగోబా జాతర కొరకు పవిత్ర గోదావరి జలాన్ని ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు-- జన్నారం మండలం కలమడుగు నుంచి.
- గోదావరి జలాలు తీసుకొని రావడానికి మట్టికుండలు ఎక్కడ తయారుచేయిస్తారు-- ఇచ్ఛోడ మండలం సిరిచెల్మ.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి