- వీరప్ప మొయిలీ రచించిన "తెంబారే" నవలను "కాలం అంచున" పేరుతో తెలుగులోకి అనువదించినది--దివ్యసునీతారాజ్.
- తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విధ్వాంసుడిగా ఎవరు నియమించబడ్డారు--మంగళంపల్లి బాలమురళీకృష్ణ.
- కడప జిల్లా పేరును ఏ విధంగా మార్చారు--వైఎస్సార్ జిల్లాగా.
- న్యాయశాస్త్రంలో వివిధ అంశాలపై 100 పుస్తకాలు రచించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి--పి.శంకర నారాయణ.
- సంస్కృత శ్లోకాలతో అంబేద్కర్ జీవిత చరిత్రను రచించినది--ప్రభాకర్ జోషి.
- శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ప్రజలు దేనికొరకు ఉద్యమించారు--థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి వ్యతిరేకంగా.
- రూపాయికి చిహ్నం రూపొందినది--డి.ఉదయ్ కుమార్.
- ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్లో రెండోస్థానం పొందిన భారతీయురాలు--సైనా నెహ్వాల్.
- ఆంధ్రప్రదేశ్లో హిందీ భాషవ్యాప్తికి కృషిచేసి ఇంటీవల మరణించిన సాహితీవేత్త--వేమూరి రాధాకృష్ణమూర్తి.
- ఇటీవల అమర్త్యాసేన్కు డాక్టరేట్తో సత్కరించిన బ్రిటన్లోని విశ్వవిద్యాలయం--క్వీన్స్ విశ్వవిద్యాలయం.
|
|
|
|
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.