- ఉమాభారతి ఎందువలన వార్తల్లోకి వచ్చారు-- తిరిగి భారతీయ జనతా పార్టీలో చేరారు.
- ఉమా భారతి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు-- మధ్యప్రదేశ్.
- అయోధ్య రామజన్మభూమి ఉద్యమ సమయంలో ఉమా భారతి ఎవరితో కలిసి ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది-- సాధ్వి రితంభర.
- అయోధ్య రామజన్మభూమి ఉద్యమ సమయంలో ఉమా భారతి లేవదీసిన నినాదం-- రాంలాలా హమ్ ఆయేంగే, మందిర్ వహీ బనాయేంగే.
- ఉమాభారతి 4 సార్లు (1989, 91, 96, 98) గెలుపొందిన లోకసభ నియోజకవర్గం-- ఖజురాహో లోకసభ నియోజకవర్గం.
- 1991లో ఉమా భారతి ఏ నియోజకవర్గం నుంచి గెలుపొంది వాజపేయి మంత్రివర్గంలో చోటు సంపాదించింది-- భోపాల్ లోకసభ నియోజకవర్గం.
- ఉమాభారతి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడానికి కారణం-- హుబ్లీకేసులో అరెస్టు వారెంట్ జారీ కావడం.
- ఉమాభారతితో సంబంధం ఉన్న హుబ్లీ కేసు (స్వాతంత్ర్య దినోత్సవం నాడు హుబ్లీ ఈద్గా మైదానంలో జాతీయజెండాను ఎగురవేసింది) ఏ సం.కి సంబంధించినది-- 1994.
- 2004లో ఉమా భారతి భాజపా నుంచి సస్పెండ్ కావడానికి కారణం-- ఎల్.కె.అద్వానీపై విమర్శలు చేయడం.
- బి.జె.పి నుంచి బహిషృతురాలైన పిదప ఉమా భారతి స్థాపించిన పార్టీ-- భారతీయ జనశక్తి పార్టీ.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి