(ఆంధ్ర ప్రదేశ్ అవరతణ దినం సందర్భంగా) వివిధ రంగాలలో ఆంధ్రప్రదేశ్కు చెందిన మొట్టమొదటి వ్యక్తులు - ఆంధ్రప్రదేశ్ శాసనసభ మొట్టమొదటి స్పీకర్--అయ్యదేవర కాళేశ్వరరావు.
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి--కోకా సుబ్బారావు.
- ఆంధ్రప్రదేశ్ అధికార బాషాచట్టం మొట్టమొదటి అధ్యక్షుడు--వావిలాల గోపాలకృష్ణయ్య.
- ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ మొట్టమొదటి అధ్యక్షుడు--బెజవాడ గోపాలరెడ్డి.
- ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి--కొండా వెంకట రంగారెడ్డి.
- విధానపరిషత్తు నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన మొట్టమొదటి వ్యక్తి--భవనం వెంకట్రాం.
- ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మహిళా గవర్నర్--శారదా ముఖర్జీ.
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్షనాయకురాలిగా ఉన్న మొట్టమొదటి మహిళ--కమలాబాయి.
- ఆంధ్రప్రదేశ్ విధానపరిషత్తు మొట్టమొదటి స్పీకర్--మాడపాటి హన్మంతరావు.
- ఆంధ్రప్రదేశ్ విధానసభ స్పీకర్గా పనిచేసిన మొట్టమొదటి మహిళ--ప్రతిభా భారతి.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి